రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం
:అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా రూ.30లక్షల విరాళాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి విరాళం అందజేసినట్లుగా ఈ సంధర్భంగా వెల్లడించారు.
https://10tv.in/pavain-kalyan-made-a-huge-donation-for-the-construction-of-the-ram-mandir/