యూకేకు విమాన సర్వీసులు నిలిపివేసిన భారత్
యూకేలో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. డిసెంబర్ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది.
https://10tv.in/effect-of-corona-virus-strain-india-discontinued-flights-to-uk/