ఈసారి ఎక్కువ సీట్లు రాకుంటే కష్టమే, గ్రేటర్ పై కిషన్ రెడ్డి స్పెషల్ ఫోకస్
గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.
https://10tv.in/kishan-reddy-special-focus-on-secunderabad/